Home » vijayawada
హై కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా మీరా మర్డర్ కేసును సీబీఐ అధికారులు తిరిగి విచారిస్తున్నారు.
విజయవాడ : జగన్పై దాడి కేసులో ట్విస్టులే ట్విస్టులు. అధికార…ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ..దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నిన్నటి వరకు ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్…ఇప్పుడు విచారిస్తున్న ఎన్ఐఏ మధ్య చిచ్చు రేగింది. సిట్
వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఆధారాలు ఎన్ ఐఏకు ఇచ్చేందుకు ఏపీ సిట్ పోలీసులు నిరాకరించారు.
వారంతా కన్నబిడ్డలకు నిరాదరణకు గురైన వారు. కొన్ని కొన్ని కారణాలతో.. చాలా మంది వృద్ధులు అనాథాశ్రమల్లో జీవనం కొనసాగిస్తున్నారు.
విజయవాడ : తెలుగు వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, ఆదరణ వుంది. తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ట్రాన్స్ పోర్ట్ కూడా జరుతున్న క్రమంలో తెలుగు వంటకాలకు బ్రాండ్ సంపాదించాలనే ఉద్ధేశంతో విజయవాడలో ఫుడ్ ఫెస్టి�
విజయవాడలోని కృష్ణలంకలో ఆవు పిడకలతో భోగి మంట వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోగి పండగ సందర్భంగా సంక్రాంతికి భోగి మంటల్లో వేసే భోగి పిడకలతో ఒక వ్యక్తి రికార్డు సృష్టించాడు. 3.2 లక్షల భోగి పిడకలతో నాలుగు కిలోమీటర్ల పొడవైన దండను రూపొందించడం �
వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ వేగవంతం అయింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇకపై వెహికల్స్ అన్నింటికి ఒకే సిరీస్ విధానం రానుంది. ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ అనే సరికొత్త పక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి రవాణాశాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.అన్ని జిల్లాల్లోనూ ఒకే సిరీస్తో వాహనాల
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.