vijayawada

    APS RTC కొత్త సేవలు : ఇంటింటికీ పార్శిల్స్  డెలివరీ

    February 4, 2019 / 07:01 AM IST

    విజయవాడ : ఏపీ ఆర్టీసీ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సేవల దిశగా అడుగులు వేస్తోంది. ఇంటింటికీ పార్శిల్స్ డెలివరీ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

    జయరాం హత్యకేసులో విచారణకు ఎనిమిది టీమ్ లు : ఎస్పీ త్రిపాఠి

    February 2, 2019 / 05:56 PM IST

    ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ జయరాం హత్యకేసులో విచారణకు హైదరాబాద్ కు ఎనిమిది టీమ్ లను పంపామని జిల్లా ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

    ఆటో డ్రైవర్ల కృతజ్ఞతలు : ఆటోవాలాగా మారిన బాబు

    February 2, 2019 / 07:16 AM IST

    విజయవాడ : బాబు ఆటోవాలాగా మారిపోయారు. ఖాకీ షర్ట్ వేసుకున్న బాబు ఆటో తోలారు. ప్రతొక్క ఆటోకు పచ్చజెండా పెట్టుకోవాలని…ఆటో వెనుక భాగంలో థాంక్స్ సీఎం సార్ అంటూ బోర్డు పెట్టుకోవాలంటున్నారు బాబు. ఆటో డ్రైవర్లకు పెద్దన్నగా తానుంటానని..వారి సమస్యలన

    హత్య అంటున్న పోలీసులు : చిగురుపాటిని ఎవరు చంపారు

    February 1, 2019 / 03:51 AM IST

    విజయవాడ: ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్‌ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. అయితే ఎవరు హత్య చేశారు ? ఎందుకు చేశారు? అనేది పోలీసుల విచారణలో తేలనుంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో ఫిబ్రవ�

    చిగురుపాటి మృతిపై ఎన్నో అనుమానాలు

    February 1, 2019 / 02:57 AM IST

    విజయవాడ : కోస్టల్ బ్యాంకు అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఈయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన్ను ఎవరైనా చంపేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నారా తెలియాల్సి ఉంది.  హైదరాబాద్ �

    హత్యా ? ఆత్మహత్యా ? : EXPRESS TV యజమాని మృతి 

    February 1, 2019 / 02:28 AM IST

    కృష్ణా : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పదంగా మ‌ృతి చెందారు. ఎవరైనా హత్య చేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నందిగామ మండలం ఐతవరం సమీపంలో జాతీయ రహదారిపై కారులో ఈయన డ�

    జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ 

    January 31, 2019 / 08:16 PM IST

    వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది.

    ఏపీలో మళ్లీ హోదా హీట్ : అఖిల పక్షం మీటింగ్ 

    January 29, 2019 / 06:05 AM IST

    అమరావతి : ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా హీట్ పెరిగింది. అసెంబ్లీ..పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు రానున్న క్రమంలో మరోసారి పార్టీలన్నీ విభజన హామీల సాధనకు ఆందోళన బాట పట్టాయి.  ఈ క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతను అఖిలపక్షం సమా�

    బ్రేకింగ్ : కృష్ణానదిలో బోటులో మంటలు

    January 28, 2019 / 11:28 AM IST

    విజయవాడ: కృష్ణానదిలో ఉంచిన బోట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గుర్తించిన స్థానికులు కేకలు వేయడంతో.. బోటు

    ఏపీలో నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి : గవర్నర్ నరసింహన్  

    January 26, 2019 / 06:48 AM IST

    విజయవాడలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

10TV Telugu News