Home » vijayawada
విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి మరో తిరుమల కానుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఈనెల 31న సీఎం చంద్రబాబు చేతులమీదుగా శంఖుస్థాపన చేయనున్నారు. తిరుమల వెంకన్న ఆలయాన్నిరాజధాని
వైసీపీని వీడిన వంగవీటి రాధాను నేతలు టీడీపీలోకి ఆహ్వానించారు.
విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కు జనసేనాని కౌంటరిచ్చిరు. ఏపీలో జనసేన-టీడీపీ కలిస్తే తప్పేంటి అని ఆ దిశగా చర్చలు జరుపుతామని టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దనీ.. టీజీ వెంక�
విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. 2019, ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగాలని పిలుపునిచ్చింది. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎండీ సురేశ్ బాబుతో పాటు ఉన్నతాధికారులతో జనవరి 22న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విజయవాడలో సమావేశమైన ఆర్టీసీ కా
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే 2019, జనవరి నెల 25వ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన చేరిక పార్టీలో అనేక సమస్యలకు కారణమవుతుందని టీడీపీ సీని�
విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ తరుణంలో అలర్ట్గా ఉండాల్సిన సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు ? అంటూ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గుస్సా చేశారు. ఒక విధంగా చెప్పా
ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి ఆకుల సత్యనారాయణ గుడ్బై చెప్పారు.
వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేశారు.
విజయవాడ : అయేషా మీరా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. గుడ్లవల్లేరులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనువడు కోనేరు సతీష్ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. గతంలో కోనేరు సతీష్కు సీఐడీ అధికారులు క్లీన్చిట్ ఇచ్చారు. అటు ఉదయం నుండి సత
విజయవాడ : జగన్పై జరిగిన కత్తి దాడి కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆయనపై దాడి చేసిన శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడిని ఎన్ఐఏ అధికారులు జనవరి 18వ తేదీ శుక్రవారం కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాదనలు విన్నారు. �