ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో పని చేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసలీలలు వెలుగు చూశాయి.
ప్రేమించి, ఆమెను లైంగికంగా వాడుకొని, ఆపై పెళ్లి విషయానికి వచ్చేసరికి మొహం చాటేసిన ఓ మోసగాడు, చివరికి కటకటాల్లోకి వెళ్ళాడు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తోంది. ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు కూడా
రాష్ట్రంలో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 500 సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
lovers suicide in a lodge nellore district : నెల్లూరునగర శివారు పడారుపల్లి లోని లాడ్జిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రూరల్ మండలానికి చెందిన హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అస
CM YS Jagan to tour Kadapa district : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మూడ్రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లా (Kadapa Dist) లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం మధ్యా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వ్యవస్థ గ్రామ సచివాలయం వ్యవస్థ. ఇప్పటికే గ్రామాల్లో సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం ఉద్యోగులను విద్యా వ్యవస్థలో కూడా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకుని వచ్చిన గ్రామ సచివాలయాలు అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సంధర్భంగా అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఇచ్చిన హామీల్లో ఒక్క
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గ్రామ సచివాలయాలను తాము 2003లోనే ప్రారంభించామని.. ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు వైసీపీ ప్రభుత్వ గొప్పలు చెప్పుకుంటోందని విమర�
తూర్పుగోదావరి జిల్లాలో 44 వేల 198 మంది జాబ్స్ రావడం ఒక చరిత్ర..ఒక రికార్డు అన్నారు సీఎం జగన్. కనివినీ ఎరుగని విధంగా ఉద్యోగ నియమకాలు చేస్తున్నామని, పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలనే అనే తపనతో తాము గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్న