-
Home » violate
violate
BHU: వారణాసి వర్సిటీలో హోలీపై నిషేధం.. అయినా హోలీ నిర్వహించిన విద్యార్థులు
గత ఏడాది వీసీ ఇఫ్తార్ పార్టీ ఇచ్చారని, హోలీపై నిషేధం విధించి ఇఫ్తార్ పార్టీ ఎలా నిర్వహించారని కొంత మంది విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బీహెచ్యూ హాస్టల్లో హోలీకి ముందు కలకలం నెలకొంది. రెండు విద్యార్థి సమూహాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ, �
Chicken Bettings In AP : ఆంధ్రప్రదేశ్ లో జోరుగా కోడి పందాలు.. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు బేఖాతరు
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కోడి పందాలు యమ జోరుగా సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు. పోలీసులు పట్టించుకోకపోవడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు.
గ్రేటర్ లో పార్కింగ్ పాలసీ : నిబంధనలు ఉల్లంఘిస్తే..రూ. 50 వేలు ఫైన్
Parking Policy : గ్రేటర్ హైదరాబాద్లో కొత్త పార్కింగ్ పాలసీని అమలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉచిత పార్కింగ్ విధానం అందుబాటులో ఉన్నా కొన్ని మాల్స్, మల్టీప్లెక్స్లు, తదితర వాణిజ్య సంస్థల్లో పార్కింగ్ ఫీజులను వసూలు చ�
మరోసారి రెచ్చిపోయిన బీజేపీ నేత : కరోనా నిబంధనలను ఉల్లంఘించి తుంగభద్ర పుష్కరఘాట్ లో స్నానం
Buddha Srikanth violates corona rules : ‘నేను సీతయ్య.. ఎవ్వరి మాట వినను’ అంటూ ఓ బీజేపీ నేత హల్ చల్ చేస్తున్నాడు. ‘నేను చెప్పిందే వేదం…నా మాటే శాసనం అంటూ’ హుకుం జారీ చేస్తున్నాడు. ఆయనే కర్నూలు జిల్లా నంద్యాల బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్. కొద్ది రోజుల
కొత్త FDI రూల్స్ పై చైనా ఏడుపు…WTO సూత్రాలను భారత్ ఉల్లంఘించిందంటూ ఆరోపణలు
భారత్ కొత్త FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)రూల్స్ WTO సూత్రాలను ఉల్లంఘించినట్లు చైనా ఆరోపించింది. భారత్ కొత్త ఎఫ్ డీఐ రూల్స్…వివక్ష ఉండకూడదన్న WTO సూత్రాలు మరియు ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్(free and fair trade)కు వ్యతిరేకంగా ఉన్నట్లు చైనా ఆరోపించింది. భారత ప్
ఏపీలో కొత్త సెక్షన్: బయటకు వస్తే ఆరు నెలలు జైలుకే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ భయం వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా అనిమానితులను ఐసోలేషన్ వార్డులకు తరలించారు. విదేశాల నుంచి వస్తున్నవారిపై నిఘా పెట్టారు అధికారులు. 14 రోజుల పాటూ వారి ఇళ్లలోనే ఉండాలని వారికి సూచిస్తుంది ప్రభు�
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి దేవినేని : అర్ధరాత్రి తోపుడు బండ్ల పంపిణీ
ఏపీ మంత్రి దేవినేని ఉమా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి గ్రామంలో తోపుడు బండ్లను పంపిణీ చేశారు.