Home » VIOLATION
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆ ఇన్ ఫ్లుయెన్సర్ తమకు సంబంధించిన వాణిజ్య పరమైన ఒప్పంద వివరాలను వెల్లడించాల్సివుంటుందని లేకపోతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి.
ఇమామ్లకు వేతనాలు చెల్లించాలన్న 1993 సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని కేంద్ర సమాచార కమిషన్ తెలిపింది. వేతనాల చెల్లింపులు సామాజిక అసమ్మతికి దారితీస్తాయని వెల్లడించింది.
దేశ రాజధానిలో కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించకుండా యథేచ్ఛగా ప్రవర్తించిన వారికి ఢిల్లీ గవర్నమెంట్ జరిమానా విధించింది. ఒక్క రోజులో మొత్తం 14ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా రూ.74లక్షల 25వేల 900...
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చ�
అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది.
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైనందుకు ఏకంగా 480 మంది చర్చి ఫాదర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. FIR నమోదు చేసినట్లు బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) వెల్లడించింది.
Violation of Election Code in visakha : ఏపీలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలను యథేచ్చగా నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా మునగపాక మండలంలో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల నిబంధనలకు
Jallikattu competitions in Chittoor : చిత్తూరు జిల్లాలో దర్జాగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ రామచంద్రాపురం మండలం అనుపల్లిలో జల్లికట్టు జరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు ఏ మాత్రం �
GHMC elections posters and wall writing Prohibition : గ్రేటర్ ఎన్నికల కోసం గోడల మీద రాతలు, పోస్టర్లు అంటించడం ఇక కుదరదు. ఇష్టానుసారంగా పోస్టర్లు, బ్యానర్లు కడితే చర్యలు తప్పవు. గోడల మీద రాతలు, పోస్టర్స్ అంటించడం నిషేధం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు అధికారుల�