Home » violators
ఉదయం 10 గంటలు దాటినా..నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంటోంది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో..2021, మే 22వ తేదీ శనివారం కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
ముంబైలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద తనిఖీలు నిర్వహించగా..కొంతమంది వ్యక్తులు మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని గమనించారు.
arrest people not wearing mask : కరోనా కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకు నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి. ఇవి పాటించకపోతే..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. అయినా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వారిపై చర్యలు తీసుకుంట�
firecracker ban violators with GPS-fitted sound monitoring devices : దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ పండుగ అంటేనే..దీపాలు, క్రాకర్స్ గుర్తుకొస్తాయి. పటాకుల వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. రంగు రంగుల తారాజువ్వలు ఆకాశంలోకి దూసుకెళుతూ..అందర్నీ ఆకట్టుకుంటాయి. కానీ..ప్రస్తుతం ఈ స�
Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్�
లాక్ డౌన్ను ఉల్లంఘించిన వారిలో భయం పుట్టాలని చట్టం పక్కన పెట్టి పోలీసులు తీసుకుంటున్న చర్యలను చూస్తూనే ఉన్నాం. ఫిలిప్పైన్స్ వాసుల్లో మరింత నిర్లక్ష్యం కనిపిస్తుందట. ఈ మేరకు వారిని కుక్కల బోనులో పెట్టాలని నిర్ణయించారు. బోనులో నింపేసి మిట�
ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్.. మన దేశంలో కూడా ఊహించనంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ 416మందికి సోకగా.. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చ