-
Home » Violence in Bihar
Violence in Bihar
Violent Bihar: బీహార్ లో రైలును తగలబెట్టిన రైల్వే ఉద్యోగార్థులు
January 26, 2022 / 04:40 PM IST
దాదాపు 200 మంది అభ్యర్థులు గయా రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. ఆర్.ఆర్.బీ పరీక్షలో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ ఉద్యోగార్థులు ఆందోళనకు దిగారు.