Home » viral news
ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చైనాలో సైతం ఎండలు మండిపోతుండటంతో జనం విలవిలాడుతున్నారు. ఎండ వేడి తట్టుకోలేక ఓ యువకుడు ఫ్రిజ్లో కూర్చున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
US పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ఆర్టిస్ట్ నుంచి అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నారు. బొగ్గు, వాటర్ కలర్స్తో వేసిన సోనియా గాంధీ చిత్రపటాన్ని సరిత పాండే అనే ఆర్టిస్ట్ ఆయనకు బహుమతిగా అందించారు.
నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, అభిమానులు గ్రీటింగ్స్ చెబుతున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బాలకృష్ణకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
నాగాలాండ్ మినిస్టర్ టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ని తాజాగా అక్కడి పర్యాటక శాఖ షేర్ చేసిన వీడియో ఒకటి ఆకర్షించింది. మహిళా శక్తికి ప్రతిరూపంగా నిలిచింది అంటూ ఆ వీడియోను టెమ్జెన్ ట్విట్టర్లో షేర్ చేశారు.
ఎండ వేడిమి ఇంకా తగ్గట్లేదు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. ఎంత తీవ్రత జనాలు తట్టుకోలేకపోతుంటే జంతువులు, పక్షుల సంగతి చెప్పనక్కర్లేదు. మండే ఎండలో పక్షులకు నీరు పోస్తున్న ఓ చిన్నారి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వాటిపట్ల చిన్�
ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ లేటెస్ట్ యాడ్ చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇలాంటి భయంకరమైన ఆలోచన ఎలా వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు. వారి వద్ద పనిచేసే మహిళా సిబ్బందిని ఆక్షేపించినట్లుగా యాడ్ ఉందని అంటున్నారు.
పరీక్షల్లో మంచి మార్కులతో పాసైతే విద్యార్ధుల పేరెంట్స్ సంబరాలు జరుపుకోవడం చూసాం. కానీ ముంబయిలో ఓ విద్యార్ధి 10వ తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు తెచ్చుకుని పాసవ్వడంతో అతని కుటుంబం సంబరాలు చేసుకుంది. పిల్లలు మంచి మార్కులతో పా
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్లో చాలా యాక్టివ్గా ఉంటారు. తన ఆలోచనలు పంచుకుంటారు. కొన్ని సలహాలు..సూచనలు చేస్తుంటారు.. తాజాగా భారతదేశంలో పర్యటించదగ్గ 10 అందమైన గ్రామాల జాబితాను ఫోటోలతో ఆయన షేర్ చేశారు. నెటిజన్లు అద్భుతం అంటున్నారు.
ఐపీఎస్ అధికారి అమిత్ లోధా నిన్నటి దాకా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కున్నారు. తను రాసిన 'బీహార్ డైరీస్' పుస్తకాన్ని ఓ ప్రైవేట సంస్థకు విక్రయించి లాభాలను గడించారని బీహార్ స్పెషల్ విజిలెన్స్ పోలీసులు కేసులు నమోదు చ�
మనలో ఉన్న ఇష్టాన్ని, టాలెంట్ని మొదటగా ఉపాధ్యాయులు గుర్తిస్తారు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు. 20 ఏళ్ల క్రితం టీచర్ చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాడు. ఆ విషయాన్ని మళ్లీ గురువుకి షేర్ చేసుకున్నాడు ఓ విద్యార్ధి. స్ఫూర్తి కలిగించే పోస్టు చదవండి.