Home » Virasam leader
విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, శ్రీలక్ష్మీ నగర్ లో ఉంటున్న పినాకాపాణి ఇంటికి శనివారం తెల్లవారుఝామున ఎన్ఐఏ అధికారుల
కరోనా సోకి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విరసం నేత వరవరరావును విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి భూమన బహిరంగ లేఖ రాశారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వరవరరావును కాపాడా
విరసం నేత..ప్రముఖ కవి వరవరరావు అస్వస్థతకు గురయ్యారు.+ఎనభై ఏళ్ల వయసులో ఆయనను ప్రభుత్వం జైలులో ఉంచింది. ముంబైలోని తలోజా జైలులో ఉన్న ఆయనను నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. వరవరరావు అనారోగ్య సమాచారాన్ని చిక్క�