Home » Virat Kohli
తాను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆయన వన్డే, టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్ పరాజయం మూటగట్టుకుంది. 1-1తో ఉన్న దశలో మూడో మ్యాచ్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికాను విజయం వరించింది.
డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. కేప్టౌన్ వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్లో టీమిండియాపై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
. ఫైనల్ ఇన్నింగ్స్ 37వ ఓవర్ లో అడిగిన రివ్యూ రస్సె వాన్ డెర్ డస్సెన్ కు అనుకూలంగా వెళ్లింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో మరోసారి కూల్ నెస్ కోల్పోయాడు.
కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది.
కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్ననిర్ణయాత్మక మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సఫారీల ముందు..
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్ సెన్సేషన్ పంత్ సెంచరీ బాదాడు.
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ రాణించాడు. పంత్ హాఫ్ సెంచరీ బాదాడు.
నిర్ణయాత్మక కేప్టౌన్ టెస్టులో తొలి రోజే భారత జట్టు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులు మాత్రమే చేసింది.
ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ చేసే పరుగులు మరో రికార్డుతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుత హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్ బ్యాట్స్మన్గా...