Home » Virat Kohli
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టును 10వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. టాస్ గెలుచుకోలేకపోవడం చాలా కీలకమైందని
అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ అంటే ఓ అగ్రెసివ్ స్పెషల్ బ్యాట్స్మన్. శనివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టిమ్ సౌథీ చేతిలో కోహ్లీ 15పరుగులకే వెనుదిరిగాడు. ఈ సారితో టిమ్ సౌథీ చేతిలో 6వ సారి అవుట్ అయిన వాడిగా కోహ్లీ చెత్త రికార్డు మూ�
ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో.. భారత్ ముందు 274 పరుగుల టార్గెట్ ఉంచింది న్యూజిలాండ్. టాస్ గెల్చిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలు బ్యాటింగ్ చేసిన
ఆక్లాండ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో 347 పరుగుల భారీ స్కోరు చేసినా మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది టీమిండియా.
అదేం విచిత్రమో కానీ.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి సూపర్ ఓవర్(Super Over) ఫోబియా పట్టుకుంది. సూపర్ ఓవర్ శాపంగా మారింది. సూపర్ ఓవర్ ఫోబియా(Super Over Phobia) కివీస్ జట్టుని ఏడిపిస్తోంది. అందులో నుంచి న్యూజిలాండ్(Newzealand) బయటపడలేకపోతుంది. వరుసగా ఓటములే ఎదురవుతున్న�
సీన్ రిపీట్ అయ్యింది. అదే సూపర్ ఓవర్ .. అదే రిజల్ట్. 3వ మ్యాచ్ లో జరిగినట్టే జరిగింది. మరోసారి సూపర్ ఓవర్(Super Over) ద్వారా ఫలితం తేలింది. వెల్లింగ్టన్(wellington) వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో భారత(India) జట్టు న్యూజిలాండ్(Newzealand) పై సూపర్ విజయం సాధించింది. న్యూజి�
హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సూపర్ ఓవర్ లో కివీస్ పై కోహ్లి సేన విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ లో కివీస్ విధించిన 18 పరుగుల టార్గెట్ ను టీమిండియా చేధించింది. సూపర్ ఓవర్ తో మూడో టీ-20లో ఫలితం �
హమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మూడో టీ20 టై అయ్యింది. 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్..20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ షమీ ఫైనల్ ఓవర్ ని అద్భుతంగా బౌల్ చేశాడు. చివరి బంతికి టే
టీమిండియా..న్యూజిలాండ్ జట్టుకు షాక్ ఇస్తోంది. వరుసగా మ్యాచ్లు గెలుస్తూ ఆ జట్టును వత్తిడిలో పడేస్తోంది. రెండో టీ -20లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ -20 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో భారత్
లక్కీ గ్రౌండ్లో రోహిత్ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ అలవోకగా విజయం సాధించింది. 2-1