Home » Virat Kohli
రచయిత్రి భావన అరోరా చేసిన ట్వీట్పై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. డబుల్ మీనింగ్తో ఆ ట్వీట్ ఉండడమే కారణం. తమ అభిమాన క్రికెట్ హీరో కోహ్లీ, అతని భార్య, హీరోయిన్ అనుష్కపై వేరే అర్థం వచ్చేలా ట్వీట్ ఉండడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార�
కొద్ది రోజుల క్రితం బీసీసీఐ టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ విడుదల చేసింది. ఏ ప్లస్ కేటగిరీ నుంచి సీ కేటగిరీ వరకూ ప్లేయర్లను విడగొట్టి రూ.కోటి నుంచి ఏడు కోట్ల రూపాయల వరకూ కేటాయించింది. బిగ్ బొనాంజాగా మారిన నేటి క్రికెట్.. ఒకప్పుడు మనుగడకే ఎంత�
మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్-ఏ లిస్టులో ధోనీ పేరు లేదు. అంతేకాదు వార్షిక కాంట్రాక్టుల జాబితాలోనూ ధోనీకి చోటు దక్కలేదు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 కాలానికి బీసీసీఐ వార్ష
టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టాప్ రికార్డుల్లోనే కాదు.. చెత్త రికార్డుల్లోనూ తానే టాప్ గా ఉన్నాడు. మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్తో మ్యాచ్�
భారత బ్యాట్స్మెన్ను కంగారు పుట్టించారు ఆసీస్ బౌలర్లు. స్టార్క్.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మరో 2 వికెట్లు తీయగలిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(74; 91బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సు)తో హై స్కోరర్ గా నిలిచాడు. ముంబైలోని వాంఖడే వేదికగా ఆసీస్ వర్
ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చిచేరింది. ఈ పరుగులు యంత్రం మరోసారి రెచ్చిపోయి ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ భారత్ కు విజయం కట్టబెట్టాడు. దీంతో మూడు టీ20ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యానికి వచ్చి చేరింది. మంగళవారం జరిగి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇమిటేటింగ్లోనూ తక్కువేం కాదు. ఇండోర్ వేదికగా శ్రీలంకతో రెండో టీ20కు ముందు ఫన్నీ యాక్షన్తో నవ్వులు తెప్పించాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్ ను దింపేశాడు. పైగా ఈ ఇమిటేషన్ భజ్జీ �
తొలి మ్యాచ్ రద్దు అయినా.. రెండో మ్యాచ్తో భారత్ హిట్ కొట్టేసింది. లంకపై మూడు విభాగాల్లోనూ రాణించి ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇండోర్ వేదికగా తొలుత బౌలర్లు, అనంతరం బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించడంతో రెండో వన్డేలో భారత్ ఏడు వికెట్లతో గెలుపొం
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. నిన్న(ఆదివారం జనవరి 5,2020) గౌహతిలో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొత్త ఏడాదిని సరికొత్తగా