Home » Virat Kohli
2019 ఏడాదికిగాను టాప్ 100 భారతీయ సెలబ్రిటీల లిస్ట్ ను ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ గురువారం(డిసెంబర్-19,2019) విడుదల చేసింది. అక్టోబర్-1,2018 నుంచి సెప్టెంబర్-30,2019మధ్యకాలంలో భారతీయ సెలబ్రిటీల వార్షిక సంపాదన,వారి స్టార్ స్టేటస్ ఆధారంగా ఈ లిస్ట్ ను విడుదల చేశా
టీమిండియా లెక్క సరిచేసింది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 43.5 ఓవర్లలో 280 పరుగ
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 387 పరుగులు చేసింది. విండీస్ ముందు 388 పరుగుల టార్గెట్ ఉంచింది. ముందు బ్యాటింగ్ చేసిన కొహ్లీ సేన.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కే�
వెస్టిండీస్తో తొలి వన్డేలో దాదాపు గెలుస్తుందనుకున్న భారత్ చేజాతులారా పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ విశ్లేషణలో ఈ మూడు కారణాలే జట్టును ఓడేలా చేశాయని అభిప్రాయపడుతున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ తడబడటమే కారణమా.. కరేబియన్ వీరుల
టీమిండియా-వెస్టిండీస్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ 8వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 287పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రీ ప్లేలో జడేజా రనౌట్ క్లియర్ గా కని�
వెస్టిండీస్పై వన్డేల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా మరోసారి తన సత్తాచాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో వెస్టిండీస్ జట్టు తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ల �
రాహుల్ రెచ్చిపోయాడు.. రోహిత్ అదరగొట్టాడు.. కోహ్లీ చెలరేగాడు. సిక్సర్లు, బౌండరీలతో వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టారు. దీంతో ఫైనల్ టీ20లో టీమిండియా ఘన విజయం
భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్కు.. కోహ్లీసేనకు సిరీస్ కైవసం చేసుకునే అవకాశం.. మూడో టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్ ను ఆడేయనున్నారు. బుధవారం నిర్ణయాత్మక మ్యాచ్కు ముంబైలోని వాంఖడే వేదిక కానుంది. ఈ సిరీస్లో భారత్కు గట్టి పోటీ కనిపిస్తుంది
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుత భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు. క్రీజులో ఉన్నా.. స్టేడియంలో కూర్చున్నా వారిద్దరినీ చూస్తుంటే అభిమానులకు ఓ జోష్. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల వర్షం కురిపించిన వీరిద్
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్ తో రెండో టీ20లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గెలవాలంటే వెస్టిండీస్ 171 పరుగులు