Home » Virat Kohli
విరాట్ కోహ్లీ టెస్టుల్లోనూ నెం.1 బ్యాట్స్మన్గా నిలిచాడు. నిషేదం పూర్తి చేసుకుని అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేసిన స్మిత్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతో కోహ్లీ నెం.2కు పడిపోయాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకుల్లో కోహ్ల
టీమిండియా పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20లో ప్రయోగాలు కొనసాగుతాయని చెప్పాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కోహ్లి వెనకేసుకొచ్చాడు. అతడికి
షాద్నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘాతుకంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నలుగురు నరరూప
భారత్లో బంగ్లాదేశ్ పర్యటన పూర్తి చేసుకున్న టీమిండియా ప్లేయర్లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ 5లో స్థానాలను దక్కించుకున్నారు. కింగ్ కోహ్లీ టాప్ పొజిషన్కు 4పాయింట్ల దూరంలో నిలిచాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్ స్మిత్కు కోహ్లీక�
విరాట్ కోహ్లీ టిక్ టాక్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అమిత్ యాదవ్ అనే వ్యక్తి టిక్ టాక్ అకౌంట్ నుంచి ఓ వీడియో పోస్టు చేశాడు. కోల్కతా వేదికగా బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో బిజీగా ఉంటే కోహ్లీ ఢిల్లీలో ఎలా ఉంటాడని ప్రశ్నలు మొదలయ్యాయి
రెండో రోజు ఆటలోనూ బంగ్లాపై ఆధిక్యం కొనసాగించింది భారత్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లీ సెంచరీకి మించిన స్కోరుతో రికార్డులు కొల్లగొట్టాడు. కోహ్లీతో పా�
విరాట్ కోహ్లీ మరో సారి ధోనీ శిష్యుడు అనిపించుకున్నాడు. ఘనతను ప్లేయర్లకు అప్పగించి ఇండోర్ స్టేడియం వేదికగా అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. తొలి టెస్టులో భాగంగా తొలి రోజు మ్యాచ్ లో బంగ్లా 150కే ఆలైట్ అయింది. ఇందులో షమీ మిగిలిన బౌలర్ల కంటే అధి
పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఇండోర్ వేదికగా జరగుతున్న తొలి టెస్టులో కోహ్లీ రికార్డులు అధిగమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సొంతగడ్డపై వరుసగా 12వ
భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ ఫార్మాట్కు అతీతంగా రెచ్చిపోతున్నాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2019తర్వాత టెస్టు ఫార్మాట్ లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో విజృంభించిన రోహిత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ముందంజలో ఉన్నాడు. ఇ�
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు భారత్ మరోసారి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విశ్రాంతి నుంచి విరాట్ కోహ్లీ నేరుగా ప్రాక్టీస్ క్యాంపుకు చేరుకున్నాడు. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ను ఇండోర్ లోని హోల్కర్ స్టేడి�