-
Home » VIROSH Jodi
VIROSH Jodi
ప్రధాని మోదీని కలిసి కొత్త జంట..
February 27, 2026 / 12:19 PM IST
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న(VIROSH Jodi) పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరిగింది. కొత్త జంట ప్రధాన నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. మార్చి 4న జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు రావాలని ఆహ్వానించారు.