Home » VIRUDHUNAGAR
తమిళనాడులోని బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం విరుధునగర్ జిల్లాలో పటాకులు ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందారు.
తమిళనాడులోని విరుదు నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తనుంచి విడిపోయిన మహిళ రెండో పెళ్లి చేసుకోటానికి 9 నెలల కొడుకుని రూ. 3లక్షలకు అమ్మేసి మాతృత్వానికే మచ్చ తెచ్చింది.
తమిళనాడులో విషాదం నెలకొంది. అల్లుడి వేధింపులు తాళలేక ముగ్గురు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తమిళనాడులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు.ఎన్నికల ప్రచార సభ కవరేజ్ కోసం వెళ్లిన ఫొటో జర్నలిస్ట్ లపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.శనివారం(ఏప్రిల్-6,2019)విరుదునగర్ లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు గుండాల్లా వ్యవహరించారని బీజ