VIRUDHUNAGAR

    Tamil Nadu : తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి

    January 5, 2022 / 05:07 PM IST

    తమిళనాడులోని బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం విరుధునగర్ జిల్లాలో పటాకులు ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందారు.

    Baby Sale For Second Marriage : రెండో పెళ్లి కోసం నీచానికి దిగజారిన మహిళ

    October 3, 2021 / 01:05 PM IST

    తమిళనాడులోని  విరుదు నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తనుంచి విడిపోయిన మహిళ రెండో పెళ్లి చేసుకోటానికి   9 నెలల కొడుకుని రూ. 3లక్షలకు అమ్మేసి మాతృత్వానికే మచ్చ తెచ్చింది.

    Three Women Suicide : అల్లుడి వేధింపులు తట్టుకోలేక..

    April 28, 2021 / 09:10 AM IST

    తమిళనాడులో విషాదం నెలకొంది. అల్లుడి వేధింపులు తాళలేక ముగ్గురు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

    జర్నలిస్ట్ ల పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

    April 7, 2019 / 12:13 PM IST

    తమిళనాడులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు.ఎన్నికల ప్రచార సభ కవరేజ్ కోసం వెళ్లిన  ఫొటో జర్నలిస్ట్ లపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.శనివారం(ఏప్రిల్-6,2019)విరుదునగర్ లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు గుండాల్లా వ్యవహరించారని బీజ

10TV Telugu News