Home » Visakha Collectorate
విశాఖ కలెక్టరేట్ లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖలో రైలు దిగాల్సిన ప్రయాణికులు 342 మంది ఉన్నట్లుగా గుర్తించారు.
తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాద ఘటనపై విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పాపికొండల టూర్ కు ఎవరైనా వెళ్లి ఉంటే వివరాలు తెలపాలని జిల్లా కలెక్టర్ కోరారు. 180042500002 నెంబర్ కు ఫోన్ చేయాలని కలెక్టర్ చెప్పారు. విశాఖ నుంచి రమణబాబు కుటు�