Home » Visakha News
సింహాచలంలో స్వామి వారి నిజరూప దర్శనాలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. వైశాఖ శుద్ధ తదియలో మంగళవారం వేకువజాము నుంచి అప్పన్న నిజరూపంలో దర్సనమిచ్చారు
ఎన్టీపీసీ సింహాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని మొత్తం నాలుగు యూనిట్లలో ఒకేసారి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది
విశాఖ నగరంలో ఇంటెలిజెన్స్ ఎస్సీ మధుకి చెందిన భూమిని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కబ్జా చేశారంటూ గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై నేడు ఇరువురు స్పష్టత ఇచ్చారు.
ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కాల్ మీ ఏనీటైమ్ మెసేజ్ పేరిట ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఎవరా అని ఫోన్ చేశాడు. అవతలి నుంచి మంచి కిక్కించే విధంగా అమ్మాయి వాయిస్. సరదాగా చాటింగ్ చేశాడు. మత్తెక్కించే విధంగా ఉండడంతో తొందరలోనే అమ్మాయి వలలో పడిపోయాడు. మధురంగా..వలపుగా మాట్లాడడం...నగ్నం