-
Home » Visakhapatnam Cricket Stadium
Visakhapatnam Cricket Stadium
Team india: హైదరాబాద్లో రెండు మ్యాచ్లు, విశాఖలో రెండు మ్యాచ్లు.. తేదీలు ప్రకటించిన బీసీసీఐ ..
July 26, 2023 / 10:05 AM IST
ఐసీసీ వన్డే పురుషుల వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తరువాత టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. వీటిలో నవంబర్ 23న తొలి టీ20 మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది.