Home » Visakhapatnam Cricket Stadium
ఐసీసీ వన్డే పురుషుల వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తరువాత టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. వీటిలో నవంబర్ 23న తొలి టీ20 మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది.