-
Home » Visakhapatnam Daspalla Lands Issue
Visakhapatnam Daspalla Lands Issue
Visakhapatnam Daspalla Lands Issue : రూ.3వేల కోట్ల విలువైన దసపల్లా భూములపై మళ్లీ దుమారం.. సీబీఐ విచారణకు విపక్షాల డిమాండ్
October 2, 2022 / 06:35 PM IST
దసపల్లా భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దలే దోచుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.