-
Home » vishaka
vishaka
Hyderabad, Delhi airfares Hike : ఒడిశా రైలు ప్రమాదం తర్వాత విమాన టికెట్ల ధరలు మూడు రెట్లు పెంపు
June 9, 2023 / 02:55 PM ISTఒడిశా రైలు ప్రమాదం అనంతరం విమాన యానానికి రెక్కలు వచ్చాయి. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు, న్యూఢిల్లీకి వెళ్లేందుకు విమానం టికెట్ల ధరలు కేవలం గత ఐదు రోజుల్లోనే రెట్టింపు చేశారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు,…
Simhachalam: సింహాచలంలో కూలిన ధ్వజస్తంభం
August 11, 2021 / 12:36 PM ISTనిత్యం వార్తల్లో నిలుస్తోన్న విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది.
త్వరలోనే విశాఖకు కేటీఆర్..?
March 21, 2021 / 11:19 AM ISTKTR Supports Vishaka: విశాఖ ఉక్కు ఉద్యమానికి ఇదివరకే మద్దతు ప్రకటించిన మంత్రి కేటీఆర్ త్వరలోనే విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రి కేటీఆర్ను అసెంబ్లీ ఆవరణలో కలిసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ…
పోస్కోతో 2019లోనే ఒప్పందం.. జగన్ను కూడా కలిశారు: కేంద్రం క్లారిటీ
February 10, 2021 / 07:19 PM ISTవిశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయంగా హీట్ పెరిగిన సమయంలో.. విశాఖ స్టీల్ ప్లాంట్పై రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక విషయాలను వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో…
విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం కోసం కేటాయింపు
August 27, 2020 / 04:56 PM ISTవిశాఖలో ప్రభుత్వ అతిథి గృహం కోసం 30 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాపులుప్పాడ గ్రే హౌండ్స్ లో 30 ఎకరాలు గెస్ట్ హౌజ్ నిర్మాణం కోసం కేటాయించనున్నారు. స్థల కేటాయింపుపై…
మన్యంలో టీడీపీ మాయమేనా.. అక్కడేం జరుగుతోంది?
August 18, 2020 / 04:03 PM ISTవిశాఖ ఏజెన్సీలో మొదటి నుంచి టీడీపీ చాలా బలంగా ఉండేది. బలమైన నాయకత్వంతో పాటు నడిచి వచ్చే క్యాడర్ కూడా ఉండేది. ఏజెన్సీలోని రెండు నియోజకవర్గాలు అయిన అరకు, పాడేరు నుంచి గెలిచిన వారు…
సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం..భక్తులకు నో ఎంట్రీ..youtube లో లైవ్
April 26, 2020 / 02:36 AM ISTఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా చందనంతో కప్పబడి ఉన్న సింహాద్రి అప్పన్న...
విశాఖలో వారం రోజులుగా కొత్త కరోనా కేసుల్లేవ్: ఉత్తరాంధ్ర సేఫ్
April 15, 2020 / 09:03 AM ISTవిశాఖపట్టణంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా జిల్లాలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. అయితే అందరి దృష్టి మాత్రం విశాఖపై ఉంది..…
ఏపీలో మూడుకు చేరిన కరోనా కేసులు
March 19, 2020 / 05:51 PM ISTతెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు 16కు చేరుకోవడంతో ప్రజల్లో కంగారు మొదలవగా… లేటెస్ట్గా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. విశాఖలో…
విశాఖలో కరోనా కలకలం : కుటుంబంలో ముగ్గురికి వైరస్!
March 5, 2020 / 04:25 AM ISTతెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. వైరస్కు సంబంధించిన లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాల్లో కరోనా వ్యాపించిందనే…