Home » vishaka
ఒడిశా రైలు ప్రమాదం అనంతరం విమాన యానానికి రెక్కలు వచ్చాయి. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు, న్యూఢిల్లీకి వెళ్లేందుకు విమానం టికెట్ల ధరలు కేవలం గత ఐదు రోజుల్లోనే రెట్టింపు చేశారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు, న్యూఢిల్లీకి వెళ్లేందుకు విమ�
నిత్యం వార్తల్లో నిలుస్తోన్న విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది.
KTR Supports Vishaka: విశాఖ ఉక్కు ఉద్యమానికి ఇదివరకే మద్దతు ప్రకటించిన మంత్రి కేటీఆర్ త్వరలోనే విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రి కేటీఆర్ను అసెంబ్లీ ఆవరణలో కలిసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖ�
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయంగా హీట్ పెరిగిన సమయంలో.. విశాఖ స్టీల్ ప్లాంట్పై రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక విషయాలను వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాజ�
విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం కోసం 30 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాపులుప్పాడ గ్రే హౌండ్స్ లో 30 ఎకరాలు గెస్ట్ హౌజ్ నిర్మాణం కోసం కేటాయించనున్నారు. స్థల కేటాయింపుపై అంశాన్ని.. దానికి తగ్గ రికార్డుల రూపకల్పనను అత్యవసర వ్�
విశాఖ ఏజెన్సీలో మొదటి నుంచి టీడీపీ చాలా బలంగా ఉండేది. బలమైన నాయకత్వంతో పాటు నడిచి వచ్చే క్యాడర్ కూడా ఉండేది. ఏజెన్సీలోని రెండు నియోజకవర్గాలు అయిన అరకు, పాడేరు నుంచి గెలిచిన వారు కచ్చితంగా మంత్రులవుతారు. పాడేరు నుంచి గెలిచిన మత్స్యరాస మణికు
ఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా చందనంతో కప్పబడి ఉన్న సింహాద్రి అప్పన్న...
విశాఖపట్టణంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా జిల్లాలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. అయితే అందరి దృష్టి మాత్రం విశాఖపై ఉంది.. ఎందుకంటే..గత కొన్ని రోజులుగా
తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు 16కు చేరుకోవడంతో ప్రజల్లో కంగారు మొదలవగా… లేటెస్ట్గా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. విశాఖలో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్టు �
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. వైరస్కు సంబంధించిన లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాల్లో కరోనా వ్యాపించిందనే వార్తలు హల్ �