-
Home » Visitors
Visitors
Rashtrapati Bhavan: సందర్శకులకు అందుబాటులోకి రానున్న రాష్ట్రపతి భవన్ గార్డెన్.. మార్చి 26 వరకు అవకాశం
రాష్ట్రపతి భవన్ పరిధిలోని అనేక ఉద్యానవనాల్ని సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం కొద్ది రోజులపాటు ఇలా ఇక్కడి ఉద్యానవనాల్ని సందర్శించే అవకాశం కల్పిస్తారు. దీనిలో భాగంగా ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు అందరూ సందర్శించవచ్చ
Rishabh Pant: రిషబ్ పంత్ను ఐసీయూ నుంచి ప్రైవేట్ సూట్కు మార్చిన డాక్టర్లు.. సందర్శకుల తాకిడితో విశ్రాంతి కరువైన పంత్
ప్రస్తుతం రిషబ్ పంత్ కోలుకుంటున్నట్లు, ఆదివారం సాయంత్రం పంత్ను ప్రైవేటు వార్డుకు మార్చినట్లు శర్మ చెప్పారు. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయనకు చికిత్స విషయంలో పూర్తి సహాయం చేస్తామని ఉత్తరా�
Lion Bites Finger: సింహం బోనులో వేలుపెట్టాడు.. కొరికేసింది
జమైకాలోని జూలోకి సరదాగా జంతువులను చూడటానికి వచ్చిన బృందం ఆ ఘటన చూసి షాక్ అయింది. సింహం ఓ వ్యక్తి వేలుకొరికేయడం వాళ్లు కళ్లారా చూశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ ఘటనపై జంతువులను ఇలానే ట్రీట్ చేస్తున్నారా అంటూ ప్ర�
Super Spreaders : కొంపముంచుతున్న బంధువులు.. తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరగడానికి కారణం కరోనా రోగుల బంధువులే?
తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి, కేసులు మాత్రం తగ్గడం లేదు. అసలు తమిళనాడు కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కోవిడ�
బ్రిస్బేన్ టెస్ట్ : టీమిండియా ఎదుట టఫ్ టార్గెట్
Brisbane Test : ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమిండియా ముందు టఫ్ టార్గెట్ నిలిచింది. ఈ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్కు భారీ టార్గెట్ను నిర్దేశించింది. భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు కంగారులు. బ్రిస్టేన్లోని గబ్�
ఇదేం పిచ్చి.. ఫొటోల కన్నా ప్రాణం ముఖ్యం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఫొటోలు, సెల్ఫీలు
Durgam Cheruvu Cable Bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర సందర్శకుల పర్యటన ప్రమాదకరంగా మారుతోంది. ట్రాఫిక్ను లెక్క చేయకుండా.. బ్రిడ్జి మీద ప్రమాదకరంగా కొందరు ఫోటోలు దిగుతున్నారు. కొందరి ఉత్సాహం అటు వాహనదారులకు తలనొప్పిగా.. ఇటు సందర్శకుల ప్రాణాల మీద�
కరోనా దెబ్బకు తాజ్మహల్నూ మూసేశారు
ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను గత నెలలో అమెరికా అధ్యక్షడు ట్రంప్ సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ చారిత్రక కట్టడాన్ని ఎవరూ సందర్శించకుండా మూసివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి�
వెలవెలబోతున్న ఏపీ సచివాలయం..కారణం ఇదే
ఎప్పుడూ జనంతో బిజీ బిజీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు బోసిపోతోంది. పనులు కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే.. అయినా ఎవరూ రావడం లేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు,