-
Home » Visitors
Visitors
Rashtrapati Bhavan: సందర్శకులకు అందుబాటులోకి రానున్న రాష్ట్రపతి భవన్ గార్డెన్.. మార్చి 26 వరకు అవకాశం
January 29, 2023 / 04:30 PM ISTరాష్ట్రపతి భవన్ పరిధిలోని అనేక ఉద్యానవనాల్ని సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం కొద్ది రోజులపాటు ఇలా ఇక్కడి ఉద్యానవనాల్ని సందర్శించే అవకాశం కల్పిస్తారు. దీనిలో భాగంగా ఈ నెల 31 నుంచి…
Rishabh Pant: రిషబ్ పంత్ను ఐసీయూ నుంచి ప్రైవేట్ సూట్కు మార్చిన డాక్టర్లు.. సందర్శకుల తాకిడితో విశ్రాంతి కరువైన పంత్
January 2, 2023 / 01:58 PM ISTప్రస్తుతం రిషబ్ పంత్ కోలుకుంటున్నట్లు, ఆదివారం సాయంత్రం పంత్ను ప్రైవేటు వార్డుకు మార్చినట్లు శర్మ చెప్పారు. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయనకు చికిత్స విషయంలో పూర్తి సహాయం చేస్తామని…
Lion Bites Finger: సింహం బోనులో వేలుపెట్టాడు.. కొరికేసింది
May 23, 2022 / 06:23 PM ISTజమైకాలోని జూలోకి సరదాగా జంతువులను చూడటానికి వచ్చిన బృందం ఆ ఘటన చూసి షాక్ అయింది. సింహం ఓ వ్యక్తి వేలుకొరికేయడం వాళ్లు కళ్లారా చూశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో…
Super Spreaders : కొంపముంచుతున్న బంధువులు.. తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరగడానికి కారణం కరోనా రోగుల బంధువులే?
May 16, 2021 / 12:19 PM ISTతమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి, కేసులు మాత్రం తగ్గడం లేదు. అసలు తమిళనాడు కరోనా కేసులు…
బ్రిస్బేన్ టెస్ట్ : టీమిండియా ఎదుట టఫ్ టార్గెట్
January 18, 2021 / 08:53 PM ISTBrisbane Test : ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమిండియా ముందు టఫ్ టార్గెట్ నిలిచింది. ఈ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్కు భారీ టార్గెట్ను నిర్దేశించింది. భారత్ ముందు 328 పరుగుల…
ఇదేం పిచ్చి.. ఫొటోల కన్నా ప్రాణం ముఖ్యం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఫొటోలు, సెల్ఫీలు
October 2, 2020 / 11:45 AM ISTDurgam Cheruvu Cable Bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర సందర్శకుల పర్యటన ప్రమాదకరంగా మారుతోంది. ట్రాఫిక్ను లెక్క చేయకుండా.. బ్రిడ్జి మీద ప్రమాదకరంగా కొందరు ఫోటోలు దిగుతున్నారు. కొందరి ఉత్సాహం అటు…
కరోనా దెబ్బకు తాజ్మహల్నూ మూసేశారు
March 17, 2020 / 01:46 AM ISTప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను గత నెలలో అమెరికా అధ్యక్షడు ట్రంప్ సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ చారిత్రక కట్టడాన్ని…
వెలవెలబోతున్న ఏపీ సచివాలయం..కారణం ఇదే
March 11, 2020 / 10:25 AM ISTఎప్పుడూ జనంతో బిజీ బిజీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు బోసిపోతోంది. పనులు కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే.. అయినా ఎవరూ రావడం లేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు,