Home » vivekananda reddy murder case
Gautam Sawang : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తనపై వస్తున్న వార్తలపై రాష్ట్ర మాజీ డీజేపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. అసలు వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్య
వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలు జారీచేసేంతవరకు తవ్వకాలు నిలిపివేయాలని సీబీఐ ఆదేశించింది. దీంతో మునిసిపల్ సిబ్బంది రోటరీపురం గారండాల వాగు దగ్గర తవ్వకాలు నిలిపివేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 12వ రోజు కొనసాగుతుంది. 11వ రోజు, పులివెందులకు చెందిన గనుల వ్యాపారి గంగాధర్, వైఎస్ వివేకాకు దగ్గరి సంబంధం ఉన్న గంగిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు మరో మహిళను విచారించారు సీబీఐ అధికారులు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ట్రాన్స్ పోర్టు డిప్యూటీ కమిషనర్ ను సీబీఐ అధికారులు విచారించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది.
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిన్న(సెప్టెంబర్ 23,2020) ఇద్దరు కీలక వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించిన సీబీఐ అధికారులు… ఇవాళ(సెప్టెంబర్ 24,2020) పులివెందులకు చెందిన ఏడుగురిపై