Home » Vizag News
రోజు రోజుకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం బలపడుతుందని..రాష్ట్ర బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ ఇక్కడి స్థితిగతులను కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలియజేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు
మిస్ వైజాగ్ కిరీట కోసం 21 మంది పోటీ పడ్డారు. చివరకు సృజిత కిరీటం దక్కించుకున్నారు. క్రియేటివ్ ప్లస్ ఆధ్వర్యంలో...ఆదివారం మిస్ వైజాగ్ గ్రాండ్ ఫైనల్ జరిగింది.