Home » Vizag Warriors
ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయలసీమ కింగ్స్ కథ ముగిసింది.
విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో వైజాగ్ వారియర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.