vizianagara district

    Breaking : ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

    December 12, 2021 / 11:58 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

10TV Telugu News