Home » vote for cm yogi adityanath
యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని..బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం అని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.