vote holiday

    ఓటు గుర్తు చూపిస్తేనే సెలవు.. లేదంటే జీతం కట్

    April 11, 2019 / 07:38 AM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వేళ.. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఈసారి లోకసభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఈసీ పలు చర్యలు చేపట్టింది.

10TV Telugu News