voters for soliciting money

    Huzurabad : డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు

    October 30, 2021 / 08:47 AM IST

    హుజురాబాద్‌లో డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. తమకు డబ్బులు రాలేదంటూ కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందన్నారు.

10TV Telugu News