-
Home » voters for soliciting money
voters for soliciting money
Huzurabad : డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు
October 30, 2021 / 08:47 AM IST
హుజురాబాద్లో డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. తమకు డబ్బులు రాలేదంటూ కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందన్నారు.