16 ఏళ్లకే ఓటు హక్కు
ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఓటింగ్ వయస్సు తగ్గింపునకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎన్నికల చట్టంలో మార్పులకు పార్లమెంట్లో 75% మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం శాసనసభ ముసాయిదాను ర�