Home » Wall Street Journal
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేశాడు.
Elon Musk : ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా మహిళలను సంప్రదించి వారిని తనతో బిడ్డను కనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రపంచ జనాభా సంక్షోభాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా మస్క్ ఏకంగా పిల్లల సైన్యాన్నే తయారు చేసే పనిలో పడ్డాడు.
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. 2024లో మరోసారి విజయం సాధించే దిశగా దూసుకెళ్తోందని తెలిపింది. భారత దేశం ఓవైపు జపాన్తోపాటు ఆర్థిక శక్తిగా ఎదగడంతోపాటు, మరోవైపు ఇండో-పసిఫిక్లో అమెరికా వ్యూహంలో చాలా ముఖ్యమైన దేశంగా నిలిచిందని ప్రస్తావి�
ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, టిక్టాక్ నుంచి పోటీ, ఆపిల్ సంస్థ నుంచి గోప్యతా మార్పులు, మెటావర్స్పై భారీ వ్యయం గురించి ఆందోళనలతో ఇబ్బందులు పడుతున్న ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తుంది.
Credit-Card Fees : వచ్చే నెలలో క్రెడిట్ కార్డు ఫైనాన్స్ సంస్థలు వీసా, మాస్టర్ కార్డు.. తమ కార్డులపై చార్జీలను వడ్డించనున్నాయి. క్రెడిట్ కార్డుల చెల్లింపులు మరింత ప్రియం కానున్నాయి.
Facebook own researchers : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సర్వీసుతో 360 మిలియన్ల (36 కోట్ల) మందికి రిస్క్ ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఫేస్ బుక్ సర్వీసుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి.
Coronavirus Turmoil Raises Depression Risks : కరోనా ఎన్నో సమస్యలను సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ, నరాల వ్యవస్థ, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. తాజాగా మానసిక సమ�
భారత దేశంలో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రణలో ఉంచుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతోంది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,వాట్సప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్ల�
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. బిట్ కాయిన్ ట్రేడింగ్ బిజినెస్ సెక్టార్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. బిట్ కాయిన్ తరహాలో సొంత డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.