Home » War OF Words
మోదీ - రాహుల్ మధ్య ముదిరిన మాటల యుద్ధం
పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.
కోడిపందాలు, పేకాట ఆడించి పోలీసులు రాగానే దొడ్లో నుంచి పారిపోయే వారి దమ్ము ఏమిటో అందరికీ తెలుసు. అలాంటి వాడి గురించి తర్వాత మాట్లాడతా..
కర్ణాటక కేబినెట్ సమావేశం శుక్రవారం జరిగింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నాలుగు శాతంలో రెండు శాతం రిజర్వేషన్లను వీరశైవ-లింగాయత్లకు, మరో రెండు శాతం రిజర్వేషన్లను వొక్కళిగ సామాజి
అఖిలేష్ ఆరోపణలపై సీఎం యోగి స్పందిస్తూ, ప్రయాగ్రాజ్ సంఘటనల వంటి దుశ్చర్యలను తన ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని తెలిపారు. ఏమాత్రం పక్షపాతం లేని పాలసీతో ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న నేరస్థుడు సమాజ్వ�
రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యపై నితీశ్ తీవ్ర స్థాయింలో స్పందించారు. దేశంలోని విపక్షాలన్నీ ఏకమైతే భారతీయ జనతా పార్టీ నిట్టనిలువునా పడిపోతుందని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్�
శత్రు దేశం నేతపై పొగడ్తలు కురిపిస్తావా అంటూ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బాలాకోట్ దాడుల విషయంలో భారత సైన్యాన్ని అనుమానించిందని, ఒసామా బిన్ లాడెన్ను పొగిడిందని, భారత సైన్యాధిపతిని రోడ్డు మీద గూండ�
మరికొద్ది నెలల్లో రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలో సఖ్యత లేకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో
బీజేపీ ప్రభుత్వాలు రైతులకు చేసింది ఏంటో- టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చ జరుపుదామని, హైదరాబాద్ వచ్చి తమతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు...
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, అక్రమ కంపెనీలు, మనీ ల్యాండరింగ్, వ్యాపార స్కామ్లపై విచారణ చేసే అంశాన్ని కేంద్ర హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు