Warangal election campaign meeting

    ఎక్కడో పొరపాటు జరిగింది : విజయశాంతి కీలక వ్యాఖ్యలు

    November 23, 2023 / 04:11 PM IST

    పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు..వరంగల్ లో చాలామంది మేధావులున్నారు..ఆచి తూచి అడుగువేసేవారున్నారు. ఆలోచించి ఓటు వేసేవారున్నారు. అయినా కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..ఎక్కడో పొరపాటు జరిగింది.

10TV Telugu News