Home » Warangal PG Student Preethi
మెడికో ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన విడుదల చేశారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హా�
సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. 5 రోజుల క్రితం పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్న ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.