Home » warangal
వరంగల్ సెంట్రల్ జిల్లా పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర తెలంగాణలో క్వాలిటీ హెల్త్ కేర్ అందించేందుకు ప్రిజన్స్ డిపార్ట్మెంట్ను తరలించే పనిలో పడ్డారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. చెన్నారావు పేట మండలంలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్యం కావటం..అతను పడుకున్న మంచం పక్కనే పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి కనిపించటం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
రంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడి చేస్తున్నారనే అంశం స్ధానికంగా కలకలం రేపింది.
నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ జంటకు చెక్ పెట్టారు వరంగల్ పోలీసులు. నకిలీ నోట్లను ముద్రించడమే కాకుండా వాటిని మార్కెట్ లో చెలామణి చేస్తున్న భార్యాభర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతుల నుంచి స
ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. తల్లిదండ్రుల వ్యవహారంలో మాత్రం మార్పు రావట్లేదు. బాల్య వివాహాలు విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ వెంటనే రంగంలోకి దిగేస్తున్నారు.
హైదరాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైనది వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి. అలాంటి ఎంజీఎంలో మెడికల్ స్కామ్ కలకలం రేపింది. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. అధికారులను ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో ఎంజీఎం సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించా�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..వరంగల్ లో పర్యటించనున్నారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వరంగల్ పర్యటనకు బయల్దేరనున్నారు.
ఓ పక్క కరోనాతో ప్రాణాలు పోతుంటో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో సిబ్బంది అరాచకాలు సాగిస్తున్నారు. హాస్పిటల్ లో రోగుల నుంచి భారీగా డబ్బులు గుంజేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో పోరాడుతుంటే దాన్ని అదనుగా భావించి సిబ్బంది అరాచకాలకు పాల్పడుతున్నారు. ర�
వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. రోగులకు సరిగ్గా కోవిడ్ వైద్యం అందకపోవడంతో ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతున్నారు.
Social Media Friend : ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా స్నార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. గతేడాది కరోనా లాక్ డౌన్ నుంచి వీటి వాడకం బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో ఎక్కడెక్కడి వారో ఫ్రెండ్స్ అవుతున్నారు. కొత్త పరిచయాలు.. వారితో టైమ్ పాస్ చేసేస�