Home » warangal
హైదరాబాద్ : ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి జనం వణికిపోతుంటే..ఇదే అదునుగా స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కేవలం జనవరి నెలలోనే 94 మందికి వ్యాధి నమూనా పాజిటివ్గా నమోదైంద
వరంగల్: ముల్కనూర్కు చెందిన పడాల గౌతమ్ అనే ఓ రైతు మోటార్సైకిల్తో కందికాయ పడితే ఎలా ఉంటదనే ఆలొచనను ప్రయత్నించాడు. గౌతమ్ తన ఎకరం చేనులో కంది పంటను పండించాడు. అయితే… దానిని పట్టేందుకు మోటార్ సైకిల్ను వినియోగించాడు. గతంలో అయితే ఎకరం కంది�
అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు యువకుడిపై కాల్పులు జరిగాయి. పూస సాయికృష్ణపై డెట్రాయిట్ రాష్ట్రంలో కాల్పులు జరగగా.. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆఫీస్ నుంచి ఇంటికి కారులో వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. సాయికృష్ణ దగ్గరున్న డబ్బ�