Home » warangal
ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చొవాలో టీఆర్ఎస్ నిర్ణయించే స్థాయికి ఎదగాలని…లోక్ సభ ఎన్నికల్లో ఎంఐఎం ఒక్క సీటు కలుపుకుని మొత్తం 17 ఎంపీ స్థానాలను గెలిపిస్తేనే అది సాధ్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్�
వరంగల్: రవళి మృతి కేసులో నిందితుడిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. పెట్రోల్ దాడి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్ల�
రవళి కొలుకుని ఆరోగ్యంగా ఇంటికి వస్తుందని అనుకున్న కుటుంబసభ్యులకు వైద్యులు చేసిన ప్రకటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. శ్వాసనాళాలు కాలిపోవడంతో వెంటిలెటర్పై ఉ�
వరంగల్: వరంగల్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తన తోటి విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హన్మకొండ, నయూమ్ నగర్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న రవళి అనేవిద్యార్ధినిపై అదే కాలేజీలో చదువుతున్న �
కాకతీయుల కాలం నాటి ఎన్నో అద్భుత దేవాలయాలు, కోటలతో మెరిసిపోతున్న ఓరుగల్లు పర్యాటక ప్రాంతాల ఖాతాలో ఇప్పుడు మరో ఆకర్షణ ప్రాంతం చేరనుంది. హన్మకొండలోని అగ్గలయ్య గుట్టను ‘హృదయ్’ పథకం కింద అభివృద్ధి చేశారు. కొండపై కొలువైన జైన మందిరం ఆహ్లాద కేంద�
వరంగల్ : మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభై నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ జాతర కోసం వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బ�
తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. దీంతో మెయిన్ రోడ్లు సుందరంగా ముస్తాబవుతున్నాయి. సుందర సిటీగా తీర్చిదిద్దేందుకు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా అ�
ఢిల్లీ : మాజీ సీబీఐ తాత్కాలిక చీఫ్ ఎం. నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది మోడీ గవర్నమెంట్ ఈయన్ను సీబీఐ తాత్కాలిక చీఫ్గా నియమించిన సంగతి తెలిసిందే. బీహార్ షెల్టర్ హోమ్ కేసును విచారిస్తున్న న్యాయస్థానం పలు కీలక వ్యాఖ
హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�
హైదరాబాద్ : చలి చంపేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. తీవ్రమైన చలి గాలులతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి వేళ్లల్లో చలి పంజా విసురుతుండడంతో గడప దాటేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. మరిన్ని రోజులు