Home » warangal
ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామని.. కానీ ప్రజలు, విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయని కాంగ్రెస్ నాయకులు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగితే విచారణ కమిటీ, రీ వాల్యుయేషన్, ఫ్రీ రీ వెరిఫికేషన్ అంటూ సీఎం కేసీఆ
ఇంటర్ పరిక్ష ఫలితాల విషయంలో, మార్కుల జాబితాలో అవకతవకలపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న క్రమంలో మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం వరంగల్ జిల్లాలో ఆందోళనలకు దారితీసింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామా
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల స్టేజీ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ కుటుంబాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడనే చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాదాన�
వరంగల్ జిల్లాలో ఇంటర్ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా నడుచుకుంటున్నారు. ఇంటర్ జవాబు పత్రాలను ఇంటికి తీసుకెళ్లి వాల్యుయేషన్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. హన్మకొండలోని ఇంటర్ వాల్యుయేషన్ సెంటర్ నుం
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్, వరంగల్ సభలు రద్దయ్యాయి. ఏప్రిల్ 4న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా కరీంనగర్, వరంగల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ సభల కోసం ఇప్పటికే బీజేపీ నేతలు పెద్దఎత్తున్న ఏర్పాట్లు చేశారు. ఈ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడని..తాను ఈ విషయంలో సవాల్ విసిరితే పారిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో TRS దూసుకపోతోంది. ఆ పార్టీ అభ్యర్థులు, కీలక లీడర్స్ ఆయా నియోజక వర్గాల్లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.
ర్యాగింగ్ భూతం మళ్లీ భయపెడుతోంది. అనేక మంది విద్యార్థుల బంగారు భవిష్యత్ను నాశనం చేస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.
రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదగదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్కి మార్చి 22వ తేదీ శుక్రవారం రాజీనామా లేఖను పం�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రానికి 3500 కిలో మీటర్ల రోడ్లను తీసుకొచ్చామని ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు.