warangal

    ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్ కు లేదు : విజయశాంతి

    April 25, 2019 / 09:21 AM IST

    ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామని.. కానీ ప్రజలు, విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయని కాంగ్రెస్ నాయకులు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగితే విచారణ కమిటీ, రీ వాల్యుయేషన్, ఫ్రీ రీ వెరిఫికేషన్ అంటూ సీఎం కేసీఆ

    తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్ధి

    April 23, 2019 / 03:33 PM IST

    ఇంటర్ పరిక్ష ఫలితాల విషయంలో, మార్కుల జాబితాలో అవకతవకలపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న క్రమంలో మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం వరంగల్ జిల్లాలో ఆందోళనలకు దారితీసింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామా

    అమ్మమ్మ వాళ్ల ఇంటికెళుతూ… తండ్రి, ఇద్దరు కూతుళ్లు దుర్మ‌ర‌ణం

    April 20, 2019 / 11:48 AM IST

    వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల స్టేజీ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ కుటుంబాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడనే చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాదాన�

    ఇష్టారాజ్యం : ఇంట్లోనే ఇంటర్ జవాబు పత్రాల వాల్యుయేషన్

    April 15, 2019 / 12:07 PM IST

    వరంగల్ జిల్లాలో ఇంటర్ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా నడుచుకుంటున్నారు. ఇంటర్ జవాబు పత్రాలను ఇంటికి తీసుకెళ్లి వాల్యుయేషన్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. హన్మకొండలోని ఇంటర్ వాల్యుయేషన్ సెంటర్ నుం

    తెలంగాణలో అమిత్ షా సభలు రద్దు 

    April 4, 2019 / 09:59 AM IST

    హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్, వరంగల్ సభలు రద్దయ్యాయి. ఏప్రిల్ 4న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా కరీంనగర్, వరంగల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ సభల కోసం ఇప్పటికే బీజేపీ నేతలు  పెద్దఎత్తున్న ఏర్పాట్లు చేశారు. ఈ

    మోడీ అబద్దాల కోరు..నిజాయితీ ఉందా – కేసీఆర్

    April 2, 2019 / 12:36 PM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడని..తాను ఈ విషయంలో సవాల్ విసిరితే పారిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

    వరంగల్..భువనగిరిలో KCR ప్రచారం

    April 2, 2019 / 07:51 AM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో TRS దూసుకపోతోంది. ఆ పార్టీ అభ్యర్థులు, కీలక లీడర్స్ ఆయా నియోజక వర్గాల్లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.

    NIT Warangal లో ర్యాగింగ్.. ఐదుగురు సస్పెన్షన్

    March 29, 2019 / 04:35 AM IST

    ర్యాగింగ్ భూతం మళ్లీ భయపెడుతోంది. అనేక మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.

    రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదగదు : రాపోలు రిజైన్

    March 22, 2019 / 08:48 AM IST

    రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదగదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌కి మార్చి 22వ తేదీ శుక్రవారం రాజీనామా లేఖను పం�

    3500 కిలో మీటర్ల రోడ్లను తీసుకొచ్చాం : ఎంపీ సీతారాం నాయక్

    March 9, 2019 / 08:47 AM IST

    ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రానికి 3500 కిలో మీటర్ల రోడ్లను తీసుకొచ్చామని ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు.

10TV Telugu News