Home » warangal
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం
వరంగల్ లో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. హన్మకొండలోనిన్న దారుణం చోటు చేసుకుంది.
వరంగల్ లోని ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై గొడ్డళ్లు కత్తులతో దాడి చేశారు దుండగులు.
అత్తింటివారి వేధింపు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వరంగల్ మాయలేడి ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతుంది. పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె చేతిలో మోసపోయినవారి సంఖ్య భారీగానే ఉందని పోలీసులు నిర్దారించారు.
ఒకే యువతి 3 పేర్లు, 3 ఫోన్ నెంబర్లతో యువకుడితో ప్రేమాయణం నడిపి... అతడ్ని బెదిరించి యువకుడి చావుకు కారణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
వరంగల్ జిల్లా పరకాలో దారుణం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో తాత మృతదేహాన్ని మనవడు ఇంట్లోని ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు.
డ్రైవర్ భార్యతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న యజమాని తమ అక్రమ సంబంధం కొనసాగటానికి డ్రైవర్ను అడ్డు తప్పించుకోవాలనుకున్నాడు. మంచితనంతో మద్యం తాగించి పై లోకాలకు పంపించేశాడు. చేసిన పాపం రెండు నెలల తర్వాత బయటపడి ఇప్పుడు ప్రేయసి, ప్ర�
Telangana CM KCR : కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటామని, ఈ వైరస్ పై ఎలాంటి భయబ్రాంతులకు గురి కావొద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్, ఫంగస్ లపై తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. తనకు కరోనా వచ్చినా పారాసిటమాల్ మాత్రమే వేసుకున్నట్ల�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు చేయడానికి రెడీ అయిపోయారు. తనిఖీల్లో అధికారుల పనితీరును పరిశీలిస్తానని, అభివృద్ధి ఎలా ఉందో చూస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనెల 19వ తేదీ తర్వాతే..తనిఖీలు ఉంటాయన్నారు. అందులో భాగ