Home » Ward Secretary
గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందించాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన కార్యరూపం దాల్చుతోంది. జగన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రామ సచివాలయాలు అక్టోబర్ 02 నుంచి ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా దాదాపు ఐదు వందల సేవలను ప్రజలకు అందించనుం
కుల మాతాలు, రాజకీయాలకతీతంగా, పార్టీల కతీతంగా, లంచాలు తీసుకోకుండా ప్రభుత్వం సంక్షేమ పధకాలు అర్హులందరికీ అందేలా గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో అక్టోబరు 2 నుంచి ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయాల్లో ఉ�
ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి వస్తోంది. గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకోసం 1ల�
ఏపీ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు సెప్టెంబర్ 01వ తేదీ నుంచి 08వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు లోనికి అనుమతినించమని అధికారులు స్పష్టం చేస