Home » Watchmen couple
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సైనిక్ పురిలో ఓ రియల్టర్ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో ఇంటి వాచ్ మెన్ దంపతులే నిందితులని తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరికి గురైనట్లు ఇవాళ పోలీసులకు ఆ ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. దీంతో