-
Home » water tank
water tank
కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. అర్ధరాత్రి వేళ హడలెత్తిపోయిన ప్రజలు.. కొట్టుకుపోయిన వాహనాలు.. కూలిన ప్రహరీ గోడలు
Kochi Water Tank Collapses : కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో సోమవారం తెల్లవారుజామున ఊహించని ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు
వామ్మో.. వాటర్ ట్యాంక్లో శవం, 10రోజులుగా ఆ నీళ్లనే తాగుతున్న జనం..! నల్గొండలో ఘోరం
తాగునీరు తేడాగా ఉండడంతో ప్రజలు వాటర్ సప్లయ్ సిబ్బందిపై మండిపడ్డారు. ఎందుకిలా జరుగుతుందో చెప్పాలని నిలదీశారు.
Tamil Nadu : తమిళనాడు ధర్మలింగేశ్వర ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. వాటర్ ట్యాంక్ లో పడి ఐదుగురు మృతి
సమాచారం అందిన వెంటనే పలవంతంగల్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు.
Khammam : నీటి పైపులైన్లో ఇరుక్కుని యువకుడి మృతి
ఖమ్మంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ శుభ్రం చేసే సమయంలో అందులోని పైపులైన్ లోకి జారిపడి మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు. నయా బజార్ కాలేజీ దగ్గర వాటర్ ట్యాంక్ ను ఈరోజు కొందరు కార్పోరేషన్ సిబ్బంది శుభ్రపరిచే పని చేపట్టారు.
Body In WaterTank :ఇంట్లో గొడవపడి వెళ్లి..రీసాల గడ్డ వాటర్ ట్యాంకులో శవంగా తేలాడు
ముషీరాబాద్ లోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్లో లభ్యమైన మృతుడు ఎవరనేది పోలీసులు గుర్తించారు.ఇంట్లో గొడవపడి వెళ్లిన యువకుడే..రీసాల గడ్డ వాటర్ ట్యాంకులో లభ్యమైన మృతుడని తేలింది
Borewell Pipe : నిన్న వాటర్ ట్యాంక్.. నేడు బోరు పైపు.. చిత్తూరు జిల్లాలో మరో వింత.. భూమి నుంచి బయటకు
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో వింతలు చోటు చేసుకున్నాయి. ఇటీవల తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్లో ఓ ఇంట్లో 25 అడుగుల వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి రావడం అందరినీ..
తిరుపతిలో వింత ఘటన.. ట్యాంక్ భూమిపైకి ఎలా వచ్చిందబ్బా..?
తిరుపతిలో వింత ఘటన.. ట్యాంక్ భూమిపైకి ఎలా వచ్చిందబ్బా..?
రెండు అంతస్తుల భవనంపైకెక్కిన స్కార్పియో కారు..సెల్యూట్ అన్న ఆనంద్ మహేంద్రా
Bihar : scorpio car on a house : బీహార్ లోని భాగల్ పూర్ కు చెందిన ఇంతెజార్ ఆలం అనే వ్యక్తి తన రెండు అంతస్తుల బిల్డింగ్ పై కారును పెట్టుకున్నారు. అదేంటీ వాళ్ల ఇంటి కారు పార్కింగ్ చేసుకోవటానికి భవనంపై ఏర్పాటు చేసుకున్నారా? అనే డౌట్ వస్తుంది. అదేం కాదులెండీ..కారు ఆ�
నెల రోజుల పసిగుడ్డును నీటి తొట్టెల పడేసి చంపిన తండ్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల పసిగుడ్డును పాశవికంగా చంపేసాడు కన్నతండ్రి. భార్యకు రెండవసారి కూడా ఆడపిల్లే పుట్టిందనే కోపంతో విచక్షణ మరచిపోయే తండ్రి కన్నబిడ్డ పాలిట కాలయముడిగా మా�