Home » Water Wastage
ఓ మహిళా ఇంజనీర్ నీటి సంరక్షణ కోసం ఓ వినూత్నమైన టాయ్ లెట్ ను తయారుచేసింది. ఒక్క చుక్క కూడా నీరు వాడాల్సిన అవసరంలేని వినూత్న టాయిలెట్ ను తయారుచేసింది.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవ ఓ రేంజ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీరు ఎక్కువ వాడారు అంటే కాదు మీరే ఎక్కువ వినియోగించారని ఆరోపణలు చేసుకుంటున్నారు. కేటాయించిన దానికంటే ఎక్కువ టీఎంసీలు వ�
విలువైన తాగునీటి వృథాను అరికట్టడంలో భాగంగా ఇకనుంచి ప్రతి నీటి చుక్కకు బిల్లులు వసూలు చేయాలని జలమండలి అధికారులు నిర్ణయించారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు జలమండలి అధికారులు నల్లా కనెక్షన్ వినియోగ�