-
Home » WAY
WAY
ఇండియన్ ఆర్మీకి భయపడి ఏడ్చిన చైనా జవాన్లు
కొంతకాలంగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతనెలలో తూర్పు లడఖ్ లోని ప్రధాన పర్వత ప్రాంతాలపై భారత సైన్యం ఆధిపత్యం సాధించడంతో ఆయా ప్రాంతాల్లో చైనా అదనపు బలగాలను మ
మథుర, కాశీ దేవాలయాలు కూడా విముక్తి పొందాలి
అయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో దేశ ప్రజలతోపాటుగా బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాలను విముక్తి చేయడం కోసం పోరాటం జరుగుతుందనే సంకేతాలు ఇస్తున్నారు. అయోధ్య విషయంలో హ
పేదలకు..సాయం చేసే విధానం ఇదేనా : ప్రచారం కోసం అత్యుత్సాహం
సహాయం చేయాల్సి ఉంటే..ఎలా చేస్తారు ? ఆ ఏముంది..ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో..వారి వద్దకు వెళ్లి తమకు తోచిన విధంగా సహాయం చేసి వస్తాం..అంతే కదా..అంటారు కదా..కానీ కొంతమంది తమ రూటే సపరేటు అంటుంటారు. దీనిని క్యాష్ చేసుకోవాలని..పబ్లిసిటీ సంపాదించుకోవాలని ప
గణేష్ నిమజ్జనంలో అంబులెన్స్ దారి : ఎలా ఇచ్చారో చూడండీ
వినాయక నిమజ్జం కోలాహంలో..వేడుకల్లో మునిగిపోయిన భక్తులు పెద్ద మనస్సుని చాటుకున్నారు. భారీగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకల్లో సమన్వయాన్ని పాటించారు. పూనెలోని లక్ష్మి రోడ్ లో భారీగా వినాజయకుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ వేడుకల్లో భక�
ఓ ప్రాణం కాపాడేందుకు…రైలుని కిలోమీటరు వెనక్కి తీసుకెళ్లిన డ్రైవర్
ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఓ రైలు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ట్రైన్ ను కిలోమీటర్ వెనక్కి తీసుకెళ్లిన ఘటన రాజస్థాన్ లో జరిగింది.వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించిన రైలు డ్రైవర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.శుక్రవారం(�