Home » WAY
కొంతకాలంగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతనెలలో తూర్పు లడఖ్ లోని ప్రధాన పర్వత ప్రాంతాలపై భారత సైన్యం ఆధిపత్యం సాధించడంతో ఆయా ప్రాంతాల్లో చైనా అదనపు బలగాలను మ
అయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో దేశ ప్రజలతోపాటుగా బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాలను విముక్తి చేయడం కోసం పోరాటం జరుగుతుందనే సంకేతాలు ఇస్తున్నారు. అయోధ్య విషయంలో హ
సహాయం చేయాల్సి ఉంటే..ఎలా చేస్తారు ? ఆ ఏముంది..ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో..వారి వద్దకు వెళ్లి తమకు తోచిన విధంగా సహాయం చేసి వస్తాం..అంతే కదా..అంటారు కదా..కానీ కొంతమంది తమ రూటే సపరేటు అంటుంటారు. దీనిని క్యాష్ చేసుకోవాలని..పబ్లిసిటీ సంపాదించుకోవాలని ప
వినాయక నిమజ్జం కోలాహంలో..వేడుకల్లో మునిగిపోయిన భక్తులు పెద్ద మనస్సుని చాటుకున్నారు. భారీగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకల్లో సమన్వయాన్ని పాటించారు. పూనెలోని లక్ష్మి రోడ్ లో భారీగా వినాజయకుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ వేడుకల్లో భక�
ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఓ రైలు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ట్రైన్ ను కిలోమీటర్ వెనక్కి తీసుకెళ్లిన ఘటన రాజస్థాన్ లో జరిగింది.వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించిన రైలు డ్రైవర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.శుక్రవారం(�