wb cm

    ఇండియాలో 4రాజధానులు ఉండాల్సిందే: మమతా బెనర్జీ

    January 23, 2021 / 04:06 PM IST

    Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియాలో నాలుగు రాజధానులు ఉండాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఢిల్లీలో మాత్రమే రాజధాని ఉండటానికి బదులు ఇలా చేయాలని సూచిస్తున్నారు. శనివారం కోల్‌కతా వేదికగా జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. సుభ�

10TV Telugu News