weelchair

    నా బాధ కంటే ప్రజల బాధే ఎక్కువ.. మమతాబెనర్జి

    March 15, 2021 / 03:27 PM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వీల్‌చైర్‌లో కూర్చొనే ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. కారు డోర్ త‌గ‌ల‌డంతో ఎడమ కాలికి గాయం అవడంతో మూడు రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న మమత..ఆదివారం నుంచి వీల్ చైర్ లో కూర్చొనే ఎన్నిక‌ల ప్ర‌చారంలో పా�

10TV Telugu News