Home » welfare scheme
వ్యవసాయశాఖ గ్రీవెన్స్ లో ఈనెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,915 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో రూ.27 కోట్ల 51 లక్షల విలువైన అభివృద్ధి పనులను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం(జూలై 15,2020) జరిగిన కేబినెట్ భేటీలో 22 అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు జగన్ సర్కార్ మరో తీపి కబురు వినిపించింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వెనుకబడిన �
ఏపీ సీఎం జగన్ మాట నిలుపుకున్నారు. బుధవారం(మే 6,2020) మత్స్యకార భరోసా కార్యక్రమం