West Benagal

    బీజేపీ రథయాత్రకు బ్రేక్ : అనుమతివ్వని సుప్రీం కోర్టు

    January 15, 2019 / 02:20 PM IST

    ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నిర్వహించాలనుకున్న  రథయాత్రకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రథయాత్ర వల్ల పశ్చిమబెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, మత ఘర్షణలు చోటుచేసుకునే  సున్నితమైన  ప్రాంతాల్లోనే రథయాత్ర మ్యాప్ ఉందన�

10TV Telugu News