Home » west bengal elections 2021
పశ్చిమ బెంగాల్లో ఏడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తంగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.
వెస్ట్ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు పెరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
మాజీ నాయకులు బల్బీర్ సింగ్ రజేవాల్ కోల్కతాకు వెళ్లనున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడికి వెల్లి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకుండా చూస్తానని అంటున్నారు. ఓటర్లను ఇతర పార్టీల వైపుకు మొగ్గు చూపేలా ప్రయత్నిస్త�